Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదుగురికి కరోనా వస్తే మూసేయండి: రాష్ట్ర ప్రభుత్వానికి ఆరోగ్యశాఖ సూచన

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (08:42 IST)
ఏ పాఠశాలలో అయినాసరే ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ వస్తే వెంటనే ఆ పాఠశాలను  మూసివేయాలని వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో కరోనా సోకిన విద్యార్థుల సంఖ్య కలవరపెడుతున్న నేపథ్యంలో వైద్యశాఖ  తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఏ పాఠశాలలో అయినా సరే ఐదుగురు విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ అయితే వెంటనే ఆ పాఠశాలను మూసి వేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పదిహేను రోజుల  క్వారంటైన్ ముగిసేవరకు పాఠశాలను మూసే ఉంచాలని పేర్కొంది ఈ మేరకు వైద్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments