Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదుగురికి కరోనా వస్తే మూసేయండి: రాష్ట్ర ప్రభుత్వానికి ఆరోగ్యశాఖ సూచన

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (08:42 IST)
ఏ పాఠశాలలో అయినాసరే ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ వస్తే వెంటనే ఆ పాఠశాలను  మూసివేయాలని వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో కరోనా సోకిన విద్యార్థుల సంఖ్య కలవరపెడుతున్న నేపథ్యంలో వైద్యశాఖ  తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఏ పాఠశాలలో అయినా సరే ఐదుగురు విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ అయితే వెంటనే ఆ పాఠశాలను మూసి వేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పదిహేను రోజుల  క్వారంటైన్ ముగిసేవరకు పాఠశాలను మూసే ఉంచాలని పేర్కొంది ఈ మేరకు వైద్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments