Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

24 గంటల్లో భారత్‌లో కొత్తగా 25,467 కేసులు

24 గంటల్లో భారత్‌లో కొత్తగా 25,467 కేసులు
, మంగళవారం, 24 ఆగస్టు 2021 (12:00 IST)
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 25,467 కరోనా కేసులు నమోదయ్యాయి. 354 మంది మృతి చెందగా.. 39,586 మంది చికిత్స నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 
 
దేశంలో మొత్తం ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 3,24,74,773కి చేరింది. 3,17,20,112 మంది కోలుకోగా.. 4,35,110 మంది మృతి చెందారు. ప్రస్తుతం 3,19,551 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. 
 
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 58,89,97,805 మందికి టీకా పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎయిర్ పోర్ట్ లో క‌లిసిన టీడీపీ బృందం; సాయంత్రం టైం ఇచ్చిన ఎస్సీ కమిషన్