Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా నుంచి స్వస్థలానికి చేరిన కందేపి పృధ్విరాజ్ మృతదేహం

అమెరికా కాల్పుల్లో మృతి చెందిన కందేపి పృధ్విరాజ్ (26) మృతదేహం స్వస్థలానికి చేరింది. సోమవారం అమెరికా నుండి కార్గో విమానంలో బయలుదేరిన పృధ్విరాజ్ మృతదేహం నిన్న రాత్రి 11 గంటలకు శంషాబాద్‌కు చేరుకుంది. శంషాబాద్ నుండి అంబులెన్స్‌లో రోడ్డు మార్గం ద్వారా తెన

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (12:33 IST)
అమెరికా కాల్పుల్లో మృతి చెందిన కందేపి పృధ్విరాజ్ (26) మృతదేహం స్వస్థలానికి చేరింది. సోమవారం అమెరికా నుండి కార్గో విమానంలో బయలుదేరిన పృధ్విరాజ్ మృతదేహం నిన్న రాత్రి 11 గంటలకు శంషాబాద్‌కు చేరుకుంది. శంషాబాద్ నుండి అంబులెన్స్‌లో రోడ్డు మార్గం ద్వారా తెనాలిలోని చెంచుపేటకు తరలించారు. 
 
అమెరికాలోని సిన్సినాటి ధర్డ్ ఫిప్త్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న పృధ్విరాజ్ ఈ నెల 6న బ్యాంకులో ఉన్మాది కాల్పుల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. పృధ్విరాజ్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు తల్లిదండ్రులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యామిలీ విందులో పవన్ కళ్యాణ్ పాట పాడిన విజయ్ దేవరకొండ

హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార ఫిక్స్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments