Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలోని మార్గదర్శి కార్యాలయాలపై దాడి

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2023 (17:18 IST)
భారీగా నల్లధనం మార్పిడికి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కార్యాలయాలు కేంద్ర స్థానంగా మారినట్లు సీఐడీ గుర్తించిన నేపథ్యంలో ఏపీలోని మార్గదర్శి బ్రాంచుల్లో సీఐడీ సోదాలు జరిగాయి. అక్రమ పెట్టుబడులు, డిపాజిట్లు, చందాదారుల నిధుల మళ్లింపు వంటి తదితర అభియోగాలతో ఏ1గా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చైర్మన్‌ చెరుకూరి రామోజీరావు, ఏ2గా చెరుకూరి శైలజా కిరణ్‌, ఏ3గా బ్రాంచీ మేనేజర్లపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 
 
ఈ కేసులో భాగంగా ఇటీవల రామోజీరావు, శైలజను విచారించడంతో పాటు హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రధాన కార్యాలయంలో సోదాలు చేపట్టారు. ఇందులో భాగంగా సీతంపేట, తెనాలి, ప్రొద్దుటూరు, గాజువాక బ్రాంచ్‌ల్లో సీఐడీ తనిఖీలు నిర్వహిస్తోంది. డిపాజిట్ సొమ్మును వేర్వేరు సంస్థలకు మళ్లించడంపై సోదాలు జరుపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరువు రెండో సీజన్ కోసం ఎదురుచూస్తున్నా: మెగాస్టార్ చిరంజీవి

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి.. రెండేళ్ల సహజీవనం తర్వాత?

‘కల్కి 2898 AD’ కాశీ, కాంప్లెక్స్‌, శంబాలా అనే త్రీ వరల్డ్స్ మధ్య నడిచే కథ : డైరెక్టర్ నాగ్ అశ్విన్

వరుణ్ తేజ్ మట్కా న్యూ లెన్తీ షెడ్యూల్ హైదరాబాద్ RFCలో ప్రారంభం

అహో! విక్రమార్క' అంటూ హీరోగా వస్తున్న దేవ్ గిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బాదం పిసిన్‌ను మహిళలు ఎందుకు తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments