Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలోని మార్గదర్శి కార్యాలయాలపై దాడి

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2023 (17:18 IST)
భారీగా నల్లధనం మార్పిడికి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కార్యాలయాలు కేంద్ర స్థానంగా మారినట్లు సీఐడీ గుర్తించిన నేపథ్యంలో ఏపీలోని మార్గదర్శి బ్రాంచుల్లో సీఐడీ సోదాలు జరిగాయి. అక్రమ పెట్టుబడులు, డిపాజిట్లు, చందాదారుల నిధుల మళ్లింపు వంటి తదితర అభియోగాలతో ఏ1గా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చైర్మన్‌ చెరుకూరి రామోజీరావు, ఏ2గా చెరుకూరి శైలజా కిరణ్‌, ఏ3గా బ్రాంచీ మేనేజర్లపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 
 
ఈ కేసులో భాగంగా ఇటీవల రామోజీరావు, శైలజను విచారించడంతో పాటు హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రధాన కార్యాలయంలో సోదాలు చేపట్టారు. ఇందులో భాగంగా సీతంపేట, తెనాలి, ప్రొద్దుటూరు, గాజువాక బ్రాంచ్‌ల్లో సీఐడీ తనిఖీలు నిర్వహిస్తోంది. డిపాజిట్ సొమ్మును వేర్వేరు సంస్థలకు మళ్లించడంపై సోదాలు జరుపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments