Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో దారుణ హత్య.. కుమార్తెతో ప్రియుడు.. ముక్కలు ముక్కలుగా నరికి?

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (17:09 IST)
చిత్తూరు జిల్లాలో దారుణ హత్య చోటుచేసుకుంది. పలమనేరులో ఐదు రోజు క్రితం అదృశ్యమైన ధనశేఖర్ అనే 23 ఏళ్ల యువకుడు హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. పెంగరగుంటకు చెందిన ఓ బాలికను ధనశేఖర్ రెండేళ్ల పాటు ప్రేమిస్తున్నాడు. అయితే బెంగళూరులో డ్రైవర్‌గా పనిచేస్తున్న ధనశేఖర్ మృతదేహం సొంత పొలంలోనే కనిపించడంతో యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. 
 
పోలీసులు ధనశేఖర్ కాల్ డేటా ఆధారంగా బాలిక తండ్రి బాబును అరెస్ట్ చేశారు. విచారణలో శనివారం రాత్రి కుమార్తెతో ధనశేఖర్ వుండటాన్ని చూశానని.. అతడిని కత్తితో నరికి హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. ఆపై మృతదేహాన్ని బావిలో పడేశాడని.. మృతదేహం బావిలో తేలిన తర్వాత ముక్కలు ముక్కలుగా నరికి పొలంలో పాతిపెట్టినట్లు అంగీకరించాడు. నేరం అంగీకరించడంతో బాలిక తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments