Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో దారుణ హత్య.. కుమార్తెతో ప్రియుడు.. ముక్కలు ముక్కలుగా నరికి?

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (17:09 IST)
చిత్తూరు జిల్లాలో దారుణ హత్య చోటుచేసుకుంది. పలమనేరులో ఐదు రోజు క్రితం అదృశ్యమైన ధనశేఖర్ అనే 23 ఏళ్ల యువకుడు హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. పెంగరగుంటకు చెందిన ఓ బాలికను ధనశేఖర్ రెండేళ్ల పాటు ప్రేమిస్తున్నాడు. అయితే బెంగళూరులో డ్రైవర్‌గా పనిచేస్తున్న ధనశేఖర్ మృతదేహం సొంత పొలంలోనే కనిపించడంతో యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. 
 
పోలీసులు ధనశేఖర్ కాల్ డేటా ఆధారంగా బాలిక తండ్రి బాబును అరెస్ట్ చేశారు. విచారణలో శనివారం రాత్రి కుమార్తెతో ధనశేఖర్ వుండటాన్ని చూశానని.. అతడిని కత్తితో నరికి హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. ఆపై మృతదేహాన్ని బావిలో పడేశాడని.. మృతదేహం బావిలో తేలిన తర్వాత ముక్కలు ముక్కలుగా నరికి పొలంలో పాతిపెట్టినట్లు అంగీకరించాడు. నేరం అంగీకరించడంతో బాలిక తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments