Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రాజధాని నిర్మాణం కోసం చిత్తూరు డ్వాక్రా మహిళలు రూ.4.5 కోట్లు విరాళం (video)

ఐవీఆర్
గురువారం, 27 జూన్ 2024 (15:55 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే మెడికో చదవుతున్న యువతి 25 లక్షల రూపాయలు ఇచ్చి రాజధాని నిర్మాణం కోసం తన వంతు సాయం అందించారు. తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన డ్వాక్రా మహిళలు భారీ విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందించారు.
 
చిత్తూరు జిల్లాకు చెందిన 4 లక్షల మంది డ్వాక్రా మహిళలు తమవంతు విరాళాలు సేకరించి నాలుగున్నర కోట్ల రూపాయలుని విరాళంగా అమరావతి రాజధాని నిర్మాణం కోసం సీఎంకి అందించారు.
 
ప్రజలు ఇలా స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తుంటే ఇక అమరావతి రాజధాని నిర్మాణం పూర్తవ్వడం ఎంతో కాలం పట్టదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments