Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో పిల్లల కిడ్నాప్... ఏపీలో కలకలం.. మగపిల్లలే టార్గెట్

Webdunia
గురువారం, 9 మార్చి 2023 (20:02 IST)
మహారాష్ట్రలో పిల్లల కిడ్నాప్ ఉదంతం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మహారాష్ట్రలో అదృశ్యమైన చిన్నారులు మన రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యక్షమయ్యారు. 
 
ఈ ఘటనలపై అక్కడ మిస్సింగ్‌ కేసులు నమోదు చేసిన మరాఠీ పోలీసుల దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. పిల్లలను కిడ్నాప్‌ చేసి అమ్ముకుని లక్షల్లో సొమ్ము చేసుకుంటున్న ముఠా మూలాలు బయటపడ్డాయి. 
 
అయితే మరాఠ పిల్లలను కిడ్నా ప్‌ చేసిన ముఠా చేతులు మారి ఏపీ రాష్ట్రంలో విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో విజయవాడకు చెందిన ఓ మహిళ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
మగ పిల్లలే లక్ష్యంగా అక్కడ కిడ్నాప్‌లకు పాల్పడిన ముఠా చిన్నారులను రాష్ట్రానికి తీసుకువచ్చి ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో లక్షలకు విక్రయించేశారు. ఈ ముఠా మూలాలు కూడా ఇక్కడే ఉండటంతో విజయవాడ కమిష నరేట్‌ పోలీసులు దృష్టి సారించారు.  

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments