Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనం పైకి ఉరికిన చిరుతపులి... చూడండి వీడియో...

Webdunia
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (19:08 IST)
వ్యవసాయ పొలాల వద్ద ప్రత్యక్షమైన చిరుతను చూసేందుకొచ్చిన జనంపై ఒక్కసారిగా చిరుత దాడి చేయడంతో ఐదుగురు గాయపడ్డారు. ఈ సంఘటన కుప్పం సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం వాణీయంబాడీ సమీపంలోని చిక్కనాకుప్పం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద చోటుచేసుకుంది. వాణీయంబాడీ సమీపంలోని చిక్కనాకుప్పం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద గురువారం ఉందయం చిరుత ప్రత్యక్షమైంది. 
 
దీనితో చిరుతను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే 2 గంటల ప్రాంతంలో ఇక్కసారిగా చిరుత జనంపైకి రావడంతో భయంతో పరుగులు తీశారు. పరుగులు తీస్తున్న వారిపై చిరుత దాడి చేసి గాయపరచింది. చిరుత దాడిలో అలివేలు, కమల్‌తో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. 
 
క్షతగాత్రులను వాణీయంబాడీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫారెస్ట్ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు. చిరుతను పట్టుకునేందుకు 20 మంది సిబ్బందిని నియమించినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అది మాత్రం ఇంతవరకూ జాడ లేకుండా పోయింది. చూడండి వీడియో... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments