Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిది మంది జీవితాల్లో వెలుగులు నింపిన చరితారెడ్డి

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (15:25 IST)
అమెరికాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చరితారెడ్డి.. తాను మరణిస్తూ 9 మంది జీవితాల్లో వెలుగులు నింపింది. తొమ్మిది మందికి అవయవదానం చేసింది చరితారెడ్డి. కిడ్నీలు, లివర్‌, కళ్లు దానం చేసినట్లు అమెరికా వైద్యులు ప్రకటించారు. 
 
చరితారెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్‌ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గత శుక్రవారం అమెరికా మిచిగాన్‌లో రోడ్డు ప్రమాదంలో చరితారెడ్డి మృతిచెందింది. తాను చనిపోయి తొమ్మిది మందిని బతికించిన గొప్ప వనిత చరితారెడ్డి అంటూ ఇప్పుడు అమెరికా సమాజం ఆమెను కీర్తిస్తోంది. 
 
అంత విషాదంలోనూ ఆమె ఫ్యామిలీ గొప్ప నిర్ణయం తీసుకుని విషాదంగా ముగియాల్సిన మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపారంటూ అక్కడి వైద్యులు వారి త్యాగాన్ని కొనియాడారు. ప్రస్తుతం చరితారెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments