Chandrababu: పింఛన్ లబ్ధిదారుడి ఇంట కాఫీ తాగిన చంద్రబాబు (video)

సెల్వి
మంగళవారం, 31 డిశెంబరు 2024 (15:07 IST)
Chandra babu
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. 63,77,943 మంది లబ్ధిదారులకు రూ.2,717 కోట్లతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. పల్నాడు జిల్లా యలమంద గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొన్నారు కోవిడ్-19 మహమ్మారి రెండవ వేవ్ సమయంలో భర్తను కోల్పోయిన వితంతువు సారమ్మ ఇంటిని ఆయన సందర్శించారు. ఆమెకు పింఛను అందజేసిన అనంతరం చంద్రబాబు కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 
 
ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ చదువుతున్న సారమ్మ కుమార్తెకు నీట్‌ కోచింగ్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదనంగా, ఆమె కుమారుడికి మొబైల్ ఫోన్ దుకాణం ఏర్పాటు చేయడంలో సహాయంగా రూ.1 లక్ష రుణంగా రూ.2 లక్షలు సబ్సిడీగా అందించాలని ఎస్సీ కార్పొరేషన్‌ను ఆదేశించారు. మరో సందర్భంలో మరో లబ్ధిదారుడు ఏడుకొండలు ఇంటిని చంద్రబాబు సందర్శించారు. వారి నివాసంలో కాఫీ పెట్టుకుని తాగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments