Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chandrababu: పింఛన్ లబ్ధిదారుడి ఇంట కాఫీ తాగిన చంద్రబాబు (video)

సెల్వి
మంగళవారం, 31 డిశెంబరు 2024 (15:07 IST)
Chandra babu
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. 63,77,943 మంది లబ్ధిదారులకు రూ.2,717 కోట్లతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. పల్నాడు జిల్లా యలమంద గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొన్నారు కోవిడ్-19 మహమ్మారి రెండవ వేవ్ సమయంలో భర్తను కోల్పోయిన వితంతువు సారమ్మ ఇంటిని ఆయన సందర్శించారు. ఆమెకు పింఛను అందజేసిన అనంతరం చంద్రబాబు కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 
 
ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ చదువుతున్న సారమ్మ కుమార్తెకు నీట్‌ కోచింగ్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదనంగా, ఆమె కుమారుడికి మొబైల్ ఫోన్ దుకాణం ఏర్పాటు చేయడంలో సహాయంగా రూ.1 లక్ష రుణంగా రూ.2 లక్షలు సబ్సిడీగా అందించాలని ఎస్సీ కార్పొరేషన్‌ను ఆదేశించారు. మరో సందర్భంలో మరో లబ్ధిదారుడు ఏడుకొండలు ఇంటిని చంద్రబాబు సందర్శించారు. వారి నివాసంలో కాఫీ పెట్టుకుని తాగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Miheeka : పెళ్ళీడుకొచ్చిన శ్రీలీలకు మిహీక రానా శుభాకాంక్షలు

ద్విభాషా చిత్రంలో కీలక పాత్రలో అమ్ము అభిరామి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments