Chandrababu Pawan kalyan : విజయవాడలో జరిగిన స్వర్ణాంధ్ర-2047 ఆవిష్కరణ సందర్భంగా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేదికపై స్నేహపూర్వక సంభాషణలో పాల్గొంటూ, నవ్వుకోవడాలు.. మాట్లాడుకోవడాలు అందరినీ ఆకట్టుకుంది.
వీడియో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.