Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ గురించి బాబు ఏమ‌న్నారో తెలుసా..?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తిలో టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం ఏర్పాటు చేసారు. ఈ స‌మావేశంలో జాతీయ రాజ‌కీయాలపై చ‌ర్చించారు.

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (17:22 IST)
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తిలో టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం ఏర్పాటు చేసారు. ఈ స‌మావేశంలో జాతీయ రాజ‌కీయాలపై చ‌ర్చించారు. మోదీకి ద‌గ్గ‌ర‌గా ఉన్న ఇత‌ర పార్టీల సీఎంలు ఎవ‌రున్నార‌నే అంశంపై కూడా చ‌ర్చ జ‌రిగిన‌ట్టు స‌మాచారం. కేసీఆర్ బీజేపీకి  దగ్గరవుతున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కేసీఆర్‌ ఫినిష్ చెయ్యాలని చూశారని కానీ.. తెలంగాణ‌లో తెలుగుదేశం క్యాడ‌ర్ బ‌లంగా ఉంద‌ని పేర్కొన్నారు.
 
రాజకీయాల్లో వాళ్లు ఎలా ఎదగాలో చూడకుండా.. మనల్ని అడ్డుకోవడం కోసమే కొందరు రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పవన్, జగన్ వైఖరిని ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలని చంద్రబాబు సూచించారు. ఎక్కడ వ్యక్తిగత విమర్శలు లేకుండా ప్రతిపక్షాలకు బదులివ్వాలని తెలిపారు. గెలవరని తెలిసి 2014లో బీజేపీకి 14 అసెంబ్లీ సీట్లు ఇచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments