Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబువి నీచ రాజకీయాలు: మంత్రి పెద్దిరెడ్డి

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (08:57 IST)
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు.

ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌పై ప్రజలు భయాందోళనలు చెందుతుంటే.. వైఎస్సార్‌సీపీ నేతలను చంద్రబాబు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు చేసింది శూన్యమని విమర్శించారు. దళితులు అంటే చంద్రబాబుకు చిన్నచూపు అని  నిప్పులు చెరిగారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మంత్రి పెద్దిరెడ్డి తప్పుపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: కుంటుతూ.. గెంతుకుంటూ చావా ట్రైలర్ ఈవెంట్‌కు రష్మిక మందన్న.. అవసరమా? (video)

నాగ్‌పూర్ పోలీసుల కోసం ఫతే ప్రత్యేక స్క్రీనింగ్‌కు హాజరైన సోనూ సూద్

తెలుగులో రాబోతున్న విశాల్ చిత్రం మదగజ రాజా

Monalisa: రామ్ చరణ్ మూవీలో వైరల్ గర్ల్ మోనాలిసా భోంస్లే

చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 తెలుగులో గ్రాండ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

తర్వాతి కథనం
Show comments