Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి

ఠాగూర్
మంగళవారం, 14 మే 2024 (19:01 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు హైదరాబాద్ నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. తన కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన కోర్టును కోరిన విషయం తెల్సిందే. 
 
విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ కొన్ని రోజుల క్రితమే ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో విదేశాలకు వెళ్లేందుకు వీలుగా తన బెయిల్ నిబంధనలు సడలించాలంటూ కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఆయన విదేశీ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతిచ్చింది. 
 
కాగా, అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతోందని, జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారని ఆయనకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ వాదించింది. కానీ కోర్టు మాత్రం ఇరు వర్గాల వాదనలు ఆలకించి సానుకూలంగా స్పందించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి 2898 ADలో నటుడిగా రామ్ గోపాల్ వర్మ.. ఎక్స్‌లో థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ

గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఎలక్ట్రిఫైయింగ్ అజిత్ కుమార్ సెకండ్ లుక్

రామోజీరావు సంస్మరణ సభ- రాజమౌళి-బాబు-పవన్- కీరవాణి టాక్ (వీడియో)

రిలీజ్ కు రెడీ అవుతోన్న గ్యాంగ్ స్టర్ మూవీ టీజర్ లాంఛ్

కల్కి రిలీజ్ తో కళకళలాడుతున్న థియేటర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments