Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్ గన్‌మెన్ బెదిరించాడు.. కోవర్టుగా మారిపొమన్నాడు: జెరూసలేం మత్తయ్య

ఓటుకు నోటు కేసును పునఃసమీక్షించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కీలక సూత్రధారి జెరూసలెం మత్తయ్య ధన్యవాదాలు తెలిపారు. అయితే ఓటుకు నోటు కేసులో తనను కోవర్టుగా మార్చేందుకు మంత్రి కేటీఆర్ గన్ మెన్

Webdunia
బుధవారం, 9 మే 2018 (12:33 IST)
ఓటుకు నోటు కేసును పునఃసమీక్షించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కీలక సూత్రధారి జెరూసలెం మత్తయ్య ధన్యవాదాలు తెలిపారు. అయితే ఓటుకు నోటు కేసులో తనను కోవర్టుగా మార్చేందుకు మంత్రి కేటీఆర్ గన్ మెన్ యత్నించారని... తాను దానికి ఒప్పుకోకపోతే బెదిరించారని చెప్పారు. తనపై కొట్టేసిన కేసును మళ్లీ ఓపెన్ చేయాలని.. వాస్తవాలేంటో తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
ఓటుకు నోటు కేసుపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేసుతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించాలన్నారు. తన తమ్ముడి బంధువులను కూడా కొట్టించారని... దానిపై కూడా విచారణ జరిపించాలని అడిగారు. క్రిస్టియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌ను ఎందుకు బలిపశువు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
 
ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఓట్లు అడిగిన ఎమ్మెల్యేలందరి ఫోన్ కాల్స్‌పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కుట్రపూరితంగా కేసు పెట్టించి, తనను ఏ4గా చేర్చారని ఫైర్ అయ్యారు. ముఖ్యంగా జిమ్మిబాబును తప్పించి తన పేరును తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments