Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి

Webdunia
ఆదివారం, 17 అక్టోబరు 2021 (15:17 IST)
ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం సింగరాయకొండ పరిధిలో జరిగింది. సింగరాయకొండ పరిధిలోని మూలగుంటపాడు హైవే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ వద్ద సంభవించింది. 
 
సుమారు 50 సంవత్సరాల వయస్సున్న గుర్తుతెలియని మహిళ గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. మహిళ గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. 
 
సదరు మహిళ స్థానికంగా భిక్షాటన చేస్తుందని, ఆమెకు మతిస్థిమితం ఉండదు అని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

Vijay: రష్మిక మందన్న బర్త్ డే వేడుకను ఓమన్ లో జరిపిన విజయ్ దేవరకొండ !

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments