Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి

Webdunia
ఆదివారం, 17 అక్టోబరు 2021 (15:17 IST)
ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం సింగరాయకొండ పరిధిలో జరిగింది. సింగరాయకొండ పరిధిలోని మూలగుంటపాడు హైవే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ వద్ద సంభవించింది. 
 
సుమారు 50 సంవత్సరాల వయస్సున్న గుర్తుతెలియని మహిళ గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. మహిళ గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. 
 
సదరు మహిళ స్థానికంగా భిక్షాటన చేస్తుందని, ఆమెకు మతిస్థిమితం ఉండదు అని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments