Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్‌సీపీ గుర్తింపు రద్దు చేయండి: ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (16:32 IST)
రిజిస్టర్ చేసుకున్న పేరుకీ, ప్రజల్లో వినియోగిస్తున్న పేరుకీ పొంతన లేకుండా లబ్ది పొందుతున్న వైఎస్సార్సీపీ గుర్తింపు రద్దు చేయాలని అభ్యర్థిస్తూ అన్నా వైఎస్ఆర్ పార్టీ నేత బాషా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇప్పటికే ఎన్నికల సంఘానికి కూడా బాషా ఫిర్యాదు చేశారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి బదులు వైఎస్ఆర్ పేరును ఉపయోగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వినతి పత్రం అందించారు. 
 
ఇప్పటికే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో తనకు షోకాజ్ నోటీస్ ఎలా ఇస్తారని ప్రశ్నించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

Bhanu: సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథ తో ప్రేమిస్తున్నా ఫస్ట్ సాంగ్ రిలీజ్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments