Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్‌సీపీ గుర్తింపు రద్దు చేయండి: ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (16:32 IST)
రిజిస్టర్ చేసుకున్న పేరుకీ, ప్రజల్లో వినియోగిస్తున్న పేరుకీ పొంతన లేకుండా లబ్ది పొందుతున్న వైఎస్సార్సీపీ గుర్తింపు రద్దు చేయాలని అభ్యర్థిస్తూ అన్నా వైఎస్ఆర్ పార్టీ నేత బాషా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇప్పటికే ఎన్నికల సంఘానికి కూడా బాషా ఫిర్యాదు చేశారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి బదులు వైఎస్ఆర్ పేరును ఉపయోగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వినతి పత్రం అందించారు. 
 
ఇప్పటికే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో తనకు షోకాజ్ నోటీస్ ఎలా ఇస్తారని ప్రశ్నించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments