Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజ కోసం ఆలయం ముందు పార్క్ చేసిన బుల్లెట్ బండి పేలిపోయింది..

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (11:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ (బుల్లెట్ బైక్) ఉన్నట్టు పేలిపోయింది. అదీ కూడా ఇది కొత్త బైకు. అపుడే షోరూమ్ నుంచి డెలివరీ చేసుకుని పూజ చేసేందుకు ఆలయం ముందు బైకర్ పార్క్ చేసివుంచాడు. అపుడు ఒక్కసారిగా ఆ బుల్లెట్ బండి నుంచి మంటలు చెలరేగి పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో భారీ మంటలు చెలరేగడంతో భక్తులు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన రవిచంద్ర అనే వ్యక్తి బైక్‌కు పూజ నిర్వహించడానికి కసాపురం ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకొచ్చాడు. దాన్ని ఆలయం ముందు పార్క్ చేసివుంచగా, బైక్‌లో అనూహ్యంగా మంటలు చెలరేగి పేలిపోయింది. దీంతో అక్కడికక్కడే ఉన్న భక్తులు ఇతర వాహనాలకు మంటలు అంటుకోకుండా మంటలను ఆర్పివేశారు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తూ వీక్షకులను భయాందోళనకు గురిచేస్తోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments