Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో భూప్రకంపనలు - భూకంప లేఖినిపై 3.6

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (11:16 IST)
పవిత్ర పుణ్యక్షేత్రమై తిరుపతిలో భూకప్రకంపనలు సం1భవించాయి. ఆదివారం తెల్లవారుజామున 1.10 గంటల సమయంలో తిరుపతికి సమీపంలో భూకంపం సభవించినట్టు జాతీయ భూకంప కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ సిస్కోలజీ) వెల్లడించింది. 
 
దీని తీవ్రత భూకంప లేఖినిపై 3.6గా నమోదైంది. ఈ భూకంప కేంద్రాన్ని తిరుపతికి ఈశాన్య దిశలో 85 కిలోమీటర్ల దూరంలో, భూ అంతర్భాగంలో 20 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్టు ఎన్.సి.ఎస్ అధికారులు వెల్లడించారు. 
 
ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో అర్థరాత్రి పూట భూమి ఒక్కసారిగా కంపించడంతో భయంతో ఉలికిపాటుకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments