Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కలియుగ దైవ దర్శనం కోసం మెట్లెక్కుతూ బిటెక్ విద్యార్థి హఠన్మరణం

Webdunia
ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (19:31 IST)
గోవింద నామ స్మరణలు చేస్తూ తిరుమల శ్రీవారి అలిపిరి మెట్లు ఎక్కుతూ వెళుతుంటారు భక్తులు. ఐతే శనివారం నాడు విషాదం చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనార్థం అలిపిరి నడకమార్గంలో తిరుమలకు వెళుతున్న యువ భక్తుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.
 
ఈ విషాదం శనివారం నాడు జరిగింది. హైదరాబాద్ నగరానికి చెందిన బిటెక్ విద్యార్థి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అలిపిరి కాలి నడకన బయలుదేరారు. ఐతే గాలి గోపురం సమీపంలోకి రాగానే యువకుడు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డాడు.
 
ఆయాసంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురవడంతో స్పృహ కోల్పోయి పడిపోయాడు. టిటిడి సిబ్బంది అతడికి ప్రథమ చికిత్స అందించినా అతడు కోలుకోలేదు. ఊపిరి అందక మృతి చెందాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments