Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయికి మెసేజ్ చేసిన యువకుడిపై దాడి.. వారిలో ఒక్కడికి యాక్సిడెంట్.. కర్మంటే ఇదే!

సెల్వి
బుధవారం, 20 నవంబరు 2024 (12:03 IST)
Boy Attacked
ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఒక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమ్మాయికి మెస్సెజ్ చేశాడని యువకులు పాశావికంగా దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో ఇంటర్ చదువుతున్న యువకుడిని స్నేహితులు దారుణంగా కొట్టారు.
 
పొలాల్లోకి లాక్కెళ్లి ఇష్టమున్నట్లు బాదారు. అంతే కాకుండా.. అతని బట్టలు చింపివేసి, కొబ్బరి మట్టతో దాడులు సైతం చేశారు. ఈనెల 5వ తేదీన ఈ ఘటన జరిగినట్లు తెలుస్తొంది. అయితే.. సదరు బాధితుడు మలికి పురంలోని జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్‌లు షాక్ అవుతున్నారు. దీనిపై ప్రస్తుతం పెను దుమారం చెలరేగింది. 
Accident
 
ఇదిలా ఉండగా.. ఇటీవల యువకుడిపై దాడికి పాల్పడిన వారిలో.. ఒక యువకుడు.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అంతే కాకుండా..అతనికి కుట్లు కూడా పడ్డాయంట. దీంతో ఈ ఘటన మాత్రం తెగ వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments