Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్ హంట్ సర్వీసెస్: రూ.1.5కోట్ల విలువైన 700 మొబైల్ ఫోన్లు

సెల్వి
బుధవారం, 20 నవంబరు 2024 (11:05 IST)
మొబైల్ హంట్ సర్వీసెస్ (ఎంహెచ్ఎస్) కాన్సెప్ట్‌లో భాగంగా, వివిధ సంఘటనలలో చోరీకి గురైన రూ. 1.5 కోట్ల విలువైన 700 మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని, వాటిని మంగళవారం యజమానులకు అప్పగించారు.
 
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ మొబైల్‌లను స్వాధీనం చేసుకునేందుకు చొరవ చూపిన పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ.. ఎంహెచ్ఎస్ గత ఏడు దశల్లో 8 కోట్ల రూపాయల విలువైన 3,000 మొబైల్ ఫోన్‌లను బాధితులకు అందజేసినట్లు తెలిపారు. 
 
సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) విధానంలో రూ.20 లక్షల విలువైన 40 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొబైల్‌ పోగొట్టుకున్న ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోలీసు యంత్రాంగం అత్యాధునిక పద్దతితో సొత్తును కచ్చితంగా రికవరీ చేస్తుందని అన్నారు. 
 
మొబైల్ పోగొట్టుకున్న బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మొబైల్ పోగొట్టుకున్న స్థలం, సమయం తదితర వివరాలను ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ 9154305600కు మెసేజ్‌తో ఫిర్యాదు చేయవచ్చని, తక్కువ వ్యవధిలో ఆస్తిని రిజిస్టర్ చేయకుండానే అందజేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments