Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీలకర్ర, బెల్లం తంతు పూర్తయ్యింది.. తాళి కట్టొద్దని వధువు వెళ్లిపోయింది..

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (13:23 IST)
పెళ్లి పీటలపై నవ వధువు కూర్చుంది. అయితే పెళ్లి బలవంతం మేరకు జరుగుతుందని.. ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదని.. ఓ వధువు తాళి కట్టే సమయానికి పెళ్లిపీటల పై నుంచి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే... మహబూబాబాద్‌కి చెందిన యువకుడికి ఖమ్మం చెందిన యువతితో పెళ్లి కుదిర్చారు పెద్దలు. ఇందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 
 
పెళ్లి తంతులో భాగంగా జీలకర్ర, బెల్లం తంతు కూడా పూర్తయ్యింది. చివరికి తాళికట్టేముందు నాకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదంటూ వధువు పక్కనే ఉన్న పెళ్లికొడుకుని నెట్టేసి మరీ వెళ్లిపోయింది. విషయం తెలుసుకుని పెళ్లిమంటపానికి చేరుకున్న డీఎస్సీ నరేష్ కుమార్ పెళ్లికూతురితో ఎంత మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. చివరికి వధువు అంగీకరించకపోవడంతో ఈ వివాహాన్ని పెద్దలు రద్దు చేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments