Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెయిన్‌డెడ్ -22 ఏళ్ల యువకుడి అవయవదానం.. నలుగురికి ప్రాణం పోసింది..

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (12:20 IST)
విజయవాడలోని మణిపాల్‌ హాస్పిటల్స్‌లో బ్రెయిన్‌డెడ్‌కు గురైన 22 ఏళ్ల యువకుడి అవయవదానం నలుగురు రోగులకు కొత్త జీవితాన్ని అందించింది. వుజ్జూరి దినేష్ తన బైక్‌పై వెళుతుండగా విషాదకరంగా ప్రమాదానికి గురై తలకు బలమైన గాయమైంది. వైద్య నిపుణులు ఎంత ప్రయత్నించినప్పటికీ, దినేష్ ఆరోగ్యం మెరుగుపడే సూచనలు కనిపించలేదు. అతని బ్రెయిన్ డెడ్‌ అని వైద్యులు ప్రకటించారు. 
 
అయితే దుఃఖంలో ఉన్న అతని తల్లిదండ్రులు శ్రీనివాసరావు, నాగలక్ష్మిల నుండి అంగీకారంతో దినేష్ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో నిబంధనల ప్రకారం అవయవదానం జరిగింది. ఈ అవయవ దానంతో విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రిలో రోగులకు కాలేయం, ఒక కిడ్నీ దానంగా ఇవ్వడం జరిగింది. అదనంగా, అతని కళ్లను ఎల్‌వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కి దానం చేశారు. ఇది దృష్టిలోపం ఉన్నవారికి ఆశాజనకంగా ఉంది.
 
మరో కిడ్నీని విజయవాడలోని విజయా ఆసుపత్రికి తరలించగా, ఊపిరితిత్తులను మార్పిడి కోసం సికింద్రాబాద్‌లోని కిమ్స్‌కు తరలించారు. దినేష్ దాతృత్వం నలుగురికి పునర్జన్మ లభించిందని వైద్యులు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments