Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడిపై వీధికుక్కల దాడి.. పొలానికి వెళ్తే..?

విశాఖలోని అమ్మపల్లి గ్రామంలో వీధికుక్కలు తొమ్మిదేళ్ల బాలుడిని పొట్టనబెట్టుకున్నాయి. పొలానికి వెళ్తున్న బాలుడిపై శునకాలు దాడి చేశాయి. కానీ వీధికుక్కలు దాడిచేసేందుకు కారణం తెలియరాలేదు. వివరాల్లోకి వెళిత

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (17:25 IST)
విశాఖలోని అమ్మపల్లి గ్రామంలో వీధికుక్కలు తొమ్మిదేళ్ల బాలుడిని పొట్టనబెట్టుకున్నాయి. పొలానికి వెళ్తున్న బాలుడిపై శునకాలు దాడి చేశాయి. కానీ వీధికుక్కలు దాడిచేసేందుకు కారణం తెలియరాలేదు.

వివరాల్లోకి వెళితే.. విశాఖకు ఉత్తరంగా వున్న బలిజపేటకు సమీపంలోని అమ్మపల్లి గ్రామంలో ఆర్ జశ్వంత్‌పై వీధికుక్కలు దాడి చేశాడు. శునకాల దాడిలో గాయాలైనాయి. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయాలపాలైన బాలుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే బాలుడు ప్రాణాలు కోల్పాయాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు రోదన స్థానికులను కలచివేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments