Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరఖ్‌పూర్‌లో జైలు ఖైదీలకు ఎయిడ్స్...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ జైలులో ఉండే ఖైదీల్లో 23 మందికి ప్రాణాంతక ఎయిడ్స్ ఉన్నట్టు తేలింది. ఈ జైలులో ఉన్న 58 మంది ఖైదీలకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో 23 మందికి హెచ్.ఐ.వి ఉన్నట్టు వైద్యులు

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (15:11 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ జైలులో ఉండే ఖైదీల్లో 23 మందికి ప్రాణాంతక ఎయిడ్స్ ఉన్నట్టు తేలింది. ఈ జైలులో ఉన్న 58 మంది ఖైదీలకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో 23 మందికి హెచ్.ఐ.వి ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. వీరిలో ఓ మహిళ కూడా ఉండటం గమనార్హం. 
 
అలాగే, జైలులో ఉన్న ఖైదీలలో ఎక్కువ మందికి అధిక రక్తపోటు, మధుమేహం, హృద్రోగం వంటి సమస్యలతో బాధపడుతున్నట్టు ఈ పరీక్షల్లో తేలింది. దీనిపై జైళ్ళ శాఖ డీఐజీ యడవేంద్ర శుక్లా చెప్పారు. గత ఏడాది ఉన్నావో జిల్లా జైలులో 58 మంది ఖైదీలకు ఎయిడ్స్ ఉందని తేలిందని చెప్పారు. వీరికి జైల్లోనే ఉంచి వ్యాధి ఎక్కువ కాకుండా చికిత్స చేస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments