Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరఖ్‌పూర్‌లో జైలు ఖైదీలకు ఎయిడ్స్...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ జైలులో ఉండే ఖైదీల్లో 23 మందికి ప్రాణాంతక ఎయిడ్స్ ఉన్నట్టు తేలింది. ఈ జైలులో ఉన్న 58 మంది ఖైదీలకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో 23 మందికి హెచ్.ఐ.వి ఉన్నట్టు వైద్యులు

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (15:11 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ జైలులో ఉండే ఖైదీల్లో 23 మందికి ప్రాణాంతక ఎయిడ్స్ ఉన్నట్టు తేలింది. ఈ జైలులో ఉన్న 58 మంది ఖైదీలకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో 23 మందికి హెచ్.ఐ.వి ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. వీరిలో ఓ మహిళ కూడా ఉండటం గమనార్హం. 
 
అలాగే, జైలులో ఉన్న ఖైదీలలో ఎక్కువ మందికి అధిక రక్తపోటు, మధుమేహం, హృద్రోగం వంటి సమస్యలతో బాధపడుతున్నట్టు ఈ పరీక్షల్లో తేలింది. దీనిపై జైళ్ళ శాఖ డీఐజీ యడవేంద్ర శుక్లా చెప్పారు. గత ఏడాది ఉన్నావో జిల్లా జైలులో 58 మంది ఖైదీలకు ఎయిడ్స్ ఉందని తేలిందని చెప్పారు. వీరికి జైల్లోనే ఉంచి వ్యాధి ఎక్కువ కాకుండా చికిత్స చేస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments