Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్ టైమ్ సెటిల్మెంట్ పథకంపై విమర్శలా.. బొత్స ఫైర్

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (17:50 IST)
ఏపీ సర్కారు ప్రవేశపెట్టిన వన్ టైమ్ సెటిల్మెంట్ పథకంపై విమర్శలు గుప్పించే టీడీపీపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గతంలో ఇళ్ల పట్టాల విషయంలో కూడా టీడీపీ ఇలాగే అడ్డుకునే ప్రయత్నం చేసిందని చెప్పారు. 
 
ఈ పథకం ప్రభుత్వం సొంతంగా తీసుకొచ్చింది కాదని... పాదయాత్ర సమయంలో ప్రజలు వచ్చి అడిగినందుకే తీసుకొచ్చామని తెలిపారు. స్వచ్ఛందంగా వచ్చే వారికే రిజిస్ట్రేషన్ చేస్తామని వెల్లడించారు.పేదల కోసం తెచ్చే మంచి పథకాలను కూడా టీడీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు.  
 
పంచాయతీ సెక్రటరీ విడుదల చేసిన ఉత్తర్వుల వెనుక టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఉండొచ్చని బొత్స అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్దేశాలకు విరుద్ధంగా టెక్కలి నియోజకవర్గంలోని ఓ పంచాయతీ కార్యదర్శి ఉత్తర్వులను విడుదల చేశారని... ఆ విషయం తెలిసిన వెంటనే అతన్ని సస్పెండ్ చేశామని బొత్స గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments