Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిబుకే పుట్టావా?: షరీఫ్‌పై బొత్స దుర్భాష

Webdunia
గురువారం, 23 జనవరి 2020 (07:39 IST)
రాజధాని బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటన చేసిన తర్వాత తన చాంబర్‌కు తిరిగి వస్తున్న శాసన మండలి చైర్మన్‌ షరీ్‌ఫపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఆ సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మొత్తం విషయాన్ని మీడియా ప్రతినిధులకు తెలిపారు. ‘‘నువ్వు సాయిబుకే పుట్టావా? నీ అంతు చూస్తా’’ అంటూ బొత్స ఘోరంగా దుర్భాషలాడారు.
 
మంత్రి ఎంత తిడుతున్నా చైర్మన్‌ ఏ ప్రతిస్పందనా వ్యక్తం చేయకుండా ప్రశాంతంగా వింటూ ఉండిపోయారు. ఆ సమయంలో నేను అడ్డుపడి మంత్రిని కొంత వెనక్కు నెట్టాను. మేం లేకపోతే చైర్మన్‌పై మంత్రి దాడి చేసేవారేమోనని అనిపించింది. ఇంతలో భద్రతా సిబ్బంది వచ్చి చైర్మన్‌ను కార్లో ఎక్కించి పంపారు’’ అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments