Webdunia - Bharat's app for daily news and videos

Install App

వియ్యంకులు కాబోతున్న తెదేపా నేతలు

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (16:54 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలు బొండా ఉమామహేశ్వర రావు, ఏసీ సుబ్బారెడ్డిలు వియ్యంకులు కాబోతున్నారు. ఉమామహేశ్వర రావు కుమారుడు సిద్ధార్థ్‌కు సుబ్బారెడ్డి కుమార్తె జస్విత రెడ్డిని ఇచ్చి వివాహం చేయనున్నారు. 
 
వీరిద్దరూ అమెరికాలో కలిసి చదవుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ టీడీపీ కార్యకలాపాల్లో బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. 
 
దీంతో సిద్ధార్థ్, జస్వితా రెడ్డిలు ఓ ఇంటివారు కాబోతున్నారు. అయితే, ఈ పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సివుంది. ఇద్దరు టీడీపీ నేతలు వియ్యంకులు కాబోతున్నారన్న విషయం ఇపుడు పార్టీ శ్రేణుల్లో ఆసక్తికరంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments