Webdunia - Bharat's app for daily news and videos

Install App

వియ్యంకులు కాబోతున్న తెదేపా నేతలు

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (16:54 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలు బొండా ఉమామహేశ్వర రావు, ఏసీ సుబ్బారెడ్డిలు వియ్యంకులు కాబోతున్నారు. ఉమామహేశ్వర రావు కుమారుడు సిద్ధార్థ్‌కు సుబ్బారెడ్డి కుమార్తె జస్విత రెడ్డిని ఇచ్చి వివాహం చేయనున్నారు. 
 
వీరిద్దరూ అమెరికాలో కలిసి చదవుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ టీడీపీ కార్యకలాపాల్లో బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. 
 
దీంతో సిద్ధార్థ్, జస్వితా రెడ్డిలు ఓ ఇంటివారు కాబోతున్నారు. అయితే, ఈ పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సివుంది. ఇద్దరు టీడీపీ నేతలు వియ్యంకులు కాబోతున్నారన్న విషయం ఇపుడు పార్టీ శ్రేణుల్లో ఆసక్తికరంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments