Webdunia - Bharat's app for daily news and videos

Install App

వియ్యంకులు కాబోతున్న తెదేపా నేతలు

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (16:54 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలు బొండా ఉమామహేశ్వర రావు, ఏసీ సుబ్బారెడ్డిలు వియ్యంకులు కాబోతున్నారు. ఉమామహేశ్వర రావు కుమారుడు సిద్ధార్థ్‌కు సుబ్బారెడ్డి కుమార్తె జస్విత రెడ్డిని ఇచ్చి వివాహం చేయనున్నారు. 
 
వీరిద్దరూ అమెరికాలో కలిసి చదవుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ టీడీపీ కార్యకలాపాల్లో బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. 
 
దీంతో సిద్ధార్థ్, జస్వితా రెడ్డిలు ఓ ఇంటివారు కాబోతున్నారు. అయితే, ఈ పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సివుంది. ఇద్దరు టీడీపీ నేతలు వియ్యంకులు కాబోతున్నారన్న విషయం ఇపుడు పార్టీ శ్రేణుల్లో ఆసక్తికరంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sridevi: అమ్మా.. కాకినాడ శ్రీదేవి.. కృతిశెట్టి, శ్రీలీల, వైష్ణవిలా కావొద్దు.. కాస్త వెరైటీగా ఆలోచించు..?

Ivana: లవ్ టుడే.. ఆ కళ్ళతో కట్టిపారేసింది.. శ్రీదేవి, మీనా, రాశి బాటలో ఇవానా!?

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments