Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలపై బీజేవైఎం నాయకులు ఆగ్రహం

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (15:15 IST)
దేవదాయశాఖా మంత్రి అంటే వివాదాలకు దూరంగా ఉండాలి. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గానీ.. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించడం కానీ చేయకూడదు. అలాంటిది ఎపి దేవదాయశాఖామంత్రి మాత్రం అందుకు పూర్తి విరుద్ధమని మండిపడుతున్నారు బిజెపి నేతలు.
 
నిన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు దర్గాలను అభివృద్ధి చేస్తాం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సినంత నిధులు ఖర్చు పెడతామంటూ మాట్లాడారు. హిందువులకు ప్రతినిధిగా ఉండాల్సిన వ్యక్తి వేరే మతం గురించి మాట్లాడడం.. దర్గాలను డెవలప్మెంట్ చేస్తానని చెప్పడమేమిటంటూ బిజెవైఎం నేతలు మండపడ్డారు.
 
తిరుపతిలో వెల్లంపల్లి శ్రీనివాసుల దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నారు. దిష్టిబొమ్మను కాళ్లతో తన్నుతూ పోలీసులు లాక్కెళ్ళే ప్రయత్నం చేసినా అడ్డుకున్నారు. దిష్టిబొమ్మను తగులబెట్టారు. అయితే దిష్టిబొమ్మ దహన సమయంలో బిజెవైఎం నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
 
వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లంపల్లి శ్రీనివాసులను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే బిజెపి నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు సిద్థమవుతున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments