Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలపై బీజేవైఎం నాయకులు ఆగ్రహం

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (15:15 IST)
దేవదాయశాఖా మంత్రి అంటే వివాదాలకు దూరంగా ఉండాలి. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గానీ.. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించడం కానీ చేయకూడదు. అలాంటిది ఎపి దేవదాయశాఖామంత్రి మాత్రం అందుకు పూర్తి విరుద్ధమని మండిపడుతున్నారు బిజెపి నేతలు.
 
నిన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు దర్గాలను అభివృద్ధి చేస్తాం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సినంత నిధులు ఖర్చు పెడతామంటూ మాట్లాడారు. హిందువులకు ప్రతినిధిగా ఉండాల్సిన వ్యక్తి వేరే మతం గురించి మాట్లాడడం.. దర్గాలను డెవలప్మెంట్ చేస్తానని చెప్పడమేమిటంటూ బిజెవైఎం నేతలు మండపడ్డారు.
 
తిరుపతిలో వెల్లంపల్లి శ్రీనివాసుల దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నారు. దిష్టిబొమ్మను కాళ్లతో తన్నుతూ పోలీసులు లాక్కెళ్ళే ప్రయత్నం చేసినా అడ్డుకున్నారు. దిష్టిబొమ్మను తగులబెట్టారు. అయితే దిష్టిబొమ్మ దహన సమయంలో బిజెవైఎం నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
 
వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లంపల్లి శ్రీనివాసులను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే బిజెపి నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు సిద్థమవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments