Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ఒక్కశాతం అక్షరాస్యత కూడా పెంచలేదు: లక్ష్మణ్

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (12:38 IST)
తెలంగాణ రాష్ట్రంలో సర్కారు బడుల పరిస్థితి దయనీయంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. నాంపల్లి ఏవీ ప్రభుత్వ పాఠశాలలో మార్గదర్శి స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో ఒక్క శాతం కూడా అక్షరాస్యత పెరగలేదన్నారు. ఎంతో మంది గొప్పవాళ్లను అందించిన సర్కారు బడికి కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. 
 
కేసీఆర్ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు కొమ్ముకాస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు మూత పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదనీ.. ఇంటర్మీడియట్, ఎంసెట్ ఫలితాలే ప్రభుత్వం సర్కారీ విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెబుతోందని అన్నారు. కొత్తగా టీచర్లను నియమించకపోవడం వల్లే విద్యార్థులకు సరైన చదువు అందడం లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments