Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ఒక్కశాతం అక్షరాస్యత కూడా పెంచలేదు: లక్ష్మణ్

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (12:38 IST)
తెలంగాణ రాష్ట్రంలో సర్కారు బడుల పరిస్థితి దయనీయంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. నాంపల్లి ఏవీ ప్రభుత్వ పాఠశాలలో మార్గదర్శి స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో ఒక్క శాతం కూడా అక్షరాస్యత పెరగలేదన్నారు. ఎంతో మంది గొప్పవాళ్లను అందించిన సర్కారు బడికి కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. 
 
కేసీఆర్ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు కొమ్ముకాస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు మూత పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదనీ.. ఇంటర్మీడియట్, ఎంసెట్ ఫలితాలే ప్రభుత్వం సర్కారీ విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెబుతోందని అన్నారు. కొత్తగా టీచర్లను నియమించకపోవడం వల్లే విద్యార్థులకు సరైన చదువు అందడం లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments