Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానున్నరోజుల్లో ఎ.పి.లోనూ హుజూరాబాద్ ఫలితాలు!

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (14:19 IST)
బ‌ద్వేల్ లో నైతిక విజయం తమదన‌ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బిజెపి తాము ఏం చేసామో తెలుపుతూ కరపత్రాలు ఇచ్చి ఓట్లు అడిగితే,  వైసీపీ డబ్బులిచ్చి ఓట్లు అడిగిందన్నారు. తామంతా ప్రజాస్వామ్యబద్దంగా ఓటింగ్ జరగాలని కోరుకుంటే, వైసీపీ బయటి వ్యక్తులును సైతం తీసుకువచ్చి రిగ్గింగ్ కు పాల్పడిందని ఆయన విమర్శించారు. 
 
 
వైసీపీ తరుపున ఐదుగురు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు ప్రచారం చేసారన్నారు. సి.ఎం. సొంత జిల్లాలో ఓట్లు కొనుక్కునే దుస్థితి వై.సి.పి.కి  వచ్చిందని విమర్శించారు. రానున్నరోజుల్లో ఎ.పి.లోనూ హుజూరాబాద్ లాంటి ఫలితాలు  వస్తాయన్నారు. బి.జె.పి-జనసేనలు కలసి ఎ.పి.లో అధికారంలోకి రావడం ఖాయమన్నారు సోము వీర్రాజు. స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణకు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ స్టీలు ప్లాంట్ ప్రవేటీకరణ చెయ్యొద్దనే  మేము కేంద్రాన్ని కోరామన్నారు సోము వీర్రాజు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments