Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ ఢిల్లీ టూర్‌లో స్టీల్ ప్లాంట్ - పోలవరం అంశాలు ప్రస్తావించలేదు : జీవీఎల్

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (13:18 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు ఏపీ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, తాజాగా సీఎం జగన్ చేపట్టిన ఢిల్లీ యాత్రపై ఆయన స్పందించారు. సీఎం జగన్ పర్యటనలో పోలవరం, స్ట్రీల్ ప్రైవేటీకరణ వంటి కీలక అంశాలను ప్రస్తావించినట్టు తాను ఎక్కడా వినలేదన్నారు. 
 
అయితే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే మాత్రం కేంద్రమే దాన్ని పూర్తి చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కేంద్రానిదేనని ఆయన చెప్పారు. ఇక విభజన హామీలు అమలు, ప్రాజెక్టుల పనితీరు పరిశీలన కోసం ఆయన విశాఖలో పర్యటిస్తున్నారు. 
 
పనిలోపనిగా ఏపీలోని కాపులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాల్లో కాపులు అన్ని విధాలుగా నష్టపోయారని చెప్పారు. కాపులకు న్యాయం జరిగేది ఒక్క బీజేపీతోనే అని ప్రకటించారు. ఇక ప్రజాగ్రహ సభ తర్వాత టీడీపీ, వైకాపా గుండెల్లో రైళ్లు పరుగెత్తాయని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments