Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ ఢిల్లీ టూర్‌లో స్టీల్ ప్లాంట్ - పోలవరం అంశాలు ప్రస్తావించలేదు : జీవీఎల్

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (13:18 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు ఏపీ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, తాజాగా సీఎం జగన్ చేపట్టిన ఢిల్లీ యాత్రపై ఆయన స్పందించారు. సీఎం జగన్ పర్యటనలో పోలవరం, స్ట్రీల్ ప్రైవేటీకరణ వంటి కీలక అంశాలను ప్రస్తావించినట్టు తాను ఎక్కడా వినలేదన్నారు. 
 
అయితే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే మాత్రం కేంద్రమే దాన్ని పూర్తి చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కేంద్రానిదేనని ఆయన చెప్పారు. ఇక విభజన హామీలు అమలు, ప్రాజెక్టుల పనితీరు పరిశీలన కోసం ఆయన విశాఖలో పర్యటిస్తున్నారు. 
 
పనిలోపనిగా ఏపీలోని కాపులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాల్లో కాపులు అన్ని విధాలుగా నష్టపోయారని చెప్పారు. కాపులకు న్యాయం జరిగేది ఒక్క బీజేపీతోనే అని ప్రకటించారు. ఇక ప్రజాగ్రహ సభ తర్వాత టీడీపీ, వైకాపా గుండెల్లో రైళ్లు పరుగెత్తాయని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments