సీఎం జగన్ ఢిల్లీ టూర్‌లో స్టీల్ ప్లాంట్ - పోలవరం అంశాలు ప్రస్తావించలేదు : జీవీఎల్

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (13:18 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు ఏపీ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, తాజాగా సీఎం జగన్ చేపట్టిన ఢిల్లీ యాత్రపై ఆయన స్పందించారు. సీఎం జగన్ పర్యటనలో పోలవరం, స్ట్రీల్ ప్రైవేటీకరణ వంటి కీలక అంశాలను ప్రస్తావించినట్టు తాను ఎక్కడా వినలేదన్నారు. 
 
అయితే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే మాత్రం కేంద్రమే దాన్ని పూర్తి చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కేంద్రానిదేనని ఆయన చెప్పారు. ఇక విభజన హామీలు అమలు, ప్రాజెక్టుల పనితీరు పరిశీలన కోసం ఆయన విశాఖలో పర్యటిస్తున్నారు. 
 
పనిలోపనిగా ఏపీలోని కాపులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాల్లో కాపులు అన్ని విధాలుగా నష్టపోయారని చెప్పారు. కాపులకు న్యాయం జరిగేది ఒక్క బీజేపీతోనే అని ప్రకటించారు. ఇక ప్రజాగ్రహ సభ తర్వాత టీడీపీ, వైకాపా గుండెల్లో రైళ్లు పరుగెత్తాయని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments