Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవుల మృతిపై ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు..?: వీర్రాజు

Webdunia
సోమవారం, 12 ఆగస్టు 2019 (18:44 IST)
ఆర్టికల్ 370 విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని దేశాన్ని రక్షించారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా పార్టీలకతీతంగా ఆర్టికల్ 370 రద్దును స్వాగతించడం అభినందనీయం అని పేర్కొన్నారు. సోమవారం కాకినాడలో జరిగిన పార్టీ కార్యక్రమంలో వీర్రాజు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విశాఖలో చర్చిలపై దాడి జరుగుతుందనగానే భద్రత కల్పించిన ప్రభుత్వం విజయవాడలో వంద గోవులు చనిపోతే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ నిధులను ఇతర అవసరాలకు వినియోగించాలని భావిస్తోందని ఆరోపించారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వీర్రాజు డిమాండ్ చేశారు. అమ్మ ఒడి పథకానికే వేల కోట్లు ఖర్చు చేస్తే.. మిగతా సంక్షేమ పథకాల సంగతేంటని ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments