Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచివాలయంలో భారీ స్కామ్ : సీఎం ఫండ్‌ నిధులు స్వాహా చేసిన సిబ్బంది

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (13:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిపాలనా కేంద్రంగా ఉండే సచివాలయంలో భారీ స్కామ్ జరిగింది. సీఎం రిలీఫ్ ఫంఢ్ నిధులను స్వాహా చేశారు. ఈ పనికి పాల్పడింది కూడా ఇంటి దొంగలే కావడం గమనార్హం. 
 
రాష్ట్రంలోని పేద లబ్దిదారుల వివరాలను సేకరించిన సచివాలయ సిబ్బందిలో కొందరు.. ఈ నిధులను తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నట్టు ఏసీబీ విచారణలో వెల్లడైంది. 
 
ఈ స్కామ్‌లో ఏకంగా 50 మంది సిబ్బంది వరకు కుమ్మక్కైనట్టు సమాచారం. ప్రాథమికంగా ఆధారాలు దొరకడంతో ఏసీబీ దూకుడు పెంచింది. ప్రజా ప్రతినిధుల ఏపీలు, అనుచరుల పాత్రపై అధికారులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. 
 
ఇప్పటికే.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఈ కుంభకోణం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా విస్తరించింది.. ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో విచారణ చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments