తెలంగాణాలోని వలస కూలీలకు బిగ్ రిలీఫ్...

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (17:32 IST)
లాక్‌డౌన్ కారణంగా తెలంగాణా రాష్ట్రంలో చిక్కుకున్న మహారాష్ట్ర వలస కూలీలు, విద్యార్థులకు అతిపెద్ద ఊరట లభించింది. ఈ కూలీలు తమతమ స్వస్థాలకు చేరుకునేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది. దీంతో ఈ కూలీలంతా తమతమ సొంతూర్లకు వెళ్లనున్నారు. 
 
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. ఇది వచ్చే నెల 3వ తేదీతో ముగియనుంది. అయితే, ఈ లాక్‌డౌన్‌ను పొడగించే అవకాశాలు లేకపోలేదు. అయితే, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులు తమతమ ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా అంతర్‌రాష్ట్ర సర్వీసులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో చిక్కుకునిపోయిన వలస కూలీలు వచ్చేందుకు మహారాష్ట్ర సర్కారు సమ్మతించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments