Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరసారావు పేటలో 104 మందికి కరోనా .. కారణం ఏంటంటే?

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (17:21 IST)
గుంటూరు జిల్లా నరసారావు పేటలో ఏకంగా 104 మందికి కరోనా పాజిటివ్ సోకింది. దీనికి కారణ ఓ టీ వ్యాపారి అని తేలింది. ఈ విషయాన్ని అధికారుల విచారణలో తేలింది. ఈ టీ వ్యాపారి లాక్‌డౌన్ ఆంక్షలను ఉల్లంఘించి బస్టాండులో టీ విక్రయించాడు. ఆ టీని కొనుగోలు చేసి సేవించిన వారికి ఈ వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. ఫలితంగా నరసారావు పేటలో కరోనా వ్యాప్తి చెందినట్టు అధికారులు తేల్చారు. 
 
ఈ టీ వ్యాపారి ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన ఓ మత సమ్మేళనంలో పాల్గొని తిరిగి వచ్చాడు. ఈ టీ వ్యాపారి కరోనా సోకిన విషయం తెలియక తన రోజువారీ వ్యాపారమైన టీ విక్రయాలను సాగించాడు. దీంతో అతని వద్ద టీ కొనుగోలు చేసిన తాగినవారందరికీ ఈ వైరస్ సోకింది. అలా నరసారావుపేట వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments