Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరసారావు పేటలో 104 మందికి కరోనా .. కారణం ఏంటంటే?

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (17:21 IST)
గుంటూరు జిల్లా నరసారావు పేటలో ఏకంగా 104 మందికి కరోనా పాజిటివ్ సోకింది. దీనికి కారణ ఓ టీ వ్యాపారి అని తేలింది. ఈ విషయాన్ని అధికారుల విచారణలో తేలింది. ఈ టీ వ్యాపారి లాక్‌డౌన్ ఆంక్షలను ఉల్లంఘించి బస్టాండులో టీ విక్రయించాడు. ఆ టీని కొనుగోలు చేసి సేవించిన వారికి ఈ వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. ఫలితంగా నరసారావు పేటలో కరోనా వ్యాప్తి చెందినట్టు అధికారులు తేల్చారు. 
 
ఈ టీ వ్యాపారి ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన ఓ మత సమ్మేళనంలో పాల్గొని తిరిగి వచ్చాడు. ఈ టీ వ్యాపారి కరోనా సోకిన విషయం తెలియక తన రోజువారీ వ్యాపారమైన టీ విక్రయాలను సాగించాడు. దీంతో అతని వద్ద టీ కొనుగోలు చేసిన తాగినవారందరికీ ఈ వైరస్ సోకింది. అలా నరసారావుపేట వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపించింది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments