Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంగోలులో భారీ అగ్నిప్రమాదం - 9 బస్సులు దగ్ధం

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (15:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కేంద్రమైన ఒంగోలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9కి పైగా బస్సులు దగ్ధమైపోయాయి. జిల్లా కేంద్రంలోని ఉడ్ కాంప్లెక్స్‌ సమీపంలో ఉన్న కావేరీ ట్రావెర్స్ బస్ పార్కింగ్ స్టాండులో ఒక్కసారిగా మంటలు చెలరేగి నలువైపులా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తొలుత తొమ్మిది బస్సులు కాలిపోయాయి. ఆ తర్వాత మరో రెండు బస్సులకు మంటలు అంటుకున్నాయి.
 
ఈ మంటలు మరింతగా వ్యాపించి పార్కింగ్‌ ఏరియాలో ఉన్న మరో 20 బస్సులకు అంటుకునేలోపు అగ్నిమాపకదళం సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశాయి. ఈ ప్రమాదం కారణంగా లక్షలాది రూపాయల ఆస్తికి నష్టం ఏర్పడింది. అంతేకాకుండా, పార్కింగ్ ఏరియాలో ఉన్న బస్సులను మరోప్రాంతానికి తరలించారు. అయితే, ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

రామానంద్ సాగర్ కు అంకితంగా శ్రీమద్ భాగవతం పార్ట్-1 షూటింగ్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments