Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగారెడ్డి జిల్లాలో కాల్పులు.. ఇద్దరు మృతి

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (14:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇబ్రహీంపట్టణంలోని కర్ణంగూడ వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులపై గుర్తు తెలియని వ్యక్తులు దండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెదారు. మరో వ్యక్తి రాఘవేంద్ర రెడ్డి ఛాతిలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
కాగా, ఇటీవల పది ఎకరాల భూమిని ఇంద్రారెడ్డి అనే వ్యక్తి నుంచి శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు కొనుగోలు చేశారు. అయితే, ఈ భూమి అప్పటికే మట్టారెడ్డి అనే వ్యక్తి కబ్జాలో ఉన్నట్టు సమాచారం. దీంతో భూమిని కొనుగోలు చేసిన శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు మట్టారెడ్డితో వాగ్వాదానికి దిగడంతో గుర్తు తెలియని దుండగులు ఈ కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుంటే, ఈ కాల్పుల ఘటనపై ఇబ్రహీంపట్నం ఏసీపీ విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని రాచకొండ పోలీస్ కమినర్ మహేష్ భగవత్త పరిశీలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments