వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

సెల్వి
శుక్రవారం, 21 మార్చి 2025 (18:51 IST)
Chandra Babu
నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం శుక్రవారం తిరుమల ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేసింది. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణితో కలిసి తిరుమలలోని అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు భోజనం వడ్డించారు. 
 
చంద్రబాబు నాయుడు నారా భువనేశ్వరి పక్కపక్కనే కూర్చుని ఒకే వడను పంచుకున్నప్పుడు, విశేష దృష్టిని ఆకర్షించిన ఒక ఆసక్తికరమైన క్షణం జరిగింది. భువనేశ్వరి వడను రెండుగా చేసి, ఒక సగం తిని, మిగిలిన సగం చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments