Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్లలో భోగాపురం ఎయిర్‌పోర్టు: మంత్రి మేకపాటి

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (22:57 IST)
మూడేళ్లలో భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆదేశించారు.

మూడు గ్యాస్‌ కార్పొరేషన్లను కలిపి ఒకే కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆయన అన్నారు. పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడులు, సదుపాయాలు, నైపుణ్యాభివృద్ది, శిక్షణ, తదితర అంశాలపై మంగళవారం మంత్రి సమీక్ష నిర్వహించారు.

కోనాడ నుండి భీమునిపట్నం, చైనాబజార్‌ జంక్షన్‌, విశాఖపట్నం పరిధిలో బీచ్‌ కారిడార్‌ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. డ్రోన్ల కార్పొరేషన్‌ సేవలను మరింత పెంచేలా చూడాలని పేర్కొన్నారు.

కోవిడ్‌ ప్రభావం పారిశ్రామిక రంగంపై పడకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఇండ్రస్టియల్‌ పాలసీ ప్రకటనపై బుధవారం సిఎంతో సమీక్ష అనంతరం ప్రకటన చేస్తామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments