Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల‌య్య ఔదార్యం, బాధిత కుటుంబానికి రూ.1.5 ల‌క్ష‌ల ఆర్ధిక‌సాయం

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2020 (16:58 IST)
ఇటీవ‌ల అనంత‌పురం జిల్లా చిల‌మ‌త్తూరు మండ‌లంలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో కోడూరు కాల‌నీకి చెందిన టీడిపి నాయ‌కుడు న‌ర్సింహ‌ప్ప అనే వ్య‌క్తి మృతి చెందారు. స్థానిక నాయ‌కుల ద్వారా ఈ విష‌యం తెలుసుకున్న‌ హిందూపురం శాస‌న‌స‌భ్యుడు, అగ్ర క‌థానాయ‌కుడు నంద‌మూరి బాల‌కృష్ణ ఆ కుటుంబానికి రూ.1.5ల‌క్ష‌లు ఆర్థిక సాయం అందించి అండ‌గా నిలిచారు.
 
ఎమ్మెల్యే బాల‌కృష్ణ ఆదేశాలతో స్థానిక నాయ‌కులు మృతుడి కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే అందించిన రూ. 1.5 ల‌క్ష‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండును కుటుంబ స‌బ్యులకు అంద‌జేశారు.అనంత‌రం మృతుడి కుటుంబ స‌భ్యుల‌ను ఫోనులో ప‌రామ‌ర్శించిన నంద‌మూరి బాల‌కృష్ణ వారికి మ‌నోధైర్యాన్ని అందించారు.
 
అలాగే పిల్ల‌ల‌ను బాగా చ‌దివించుకోవాల‌ని అందుకు అవ‌స‌ర‌మైన స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని అభ‌య‌మిచ్చారు. అదేవిధంగా స్థానిక టీడిపి నాయ‌కులు ఆ కుటుంబానికి త‌మ వంతుగా ఆర్ధిక‌స‌హాయం అందించారు. తమ‌ కుటుంబానికి అండ‌గా నిలిచినందుకు మృతుని కుటుంబ స‌భ్యులు నంద‌మూరి బాల‌కృష్ణ‌గారికి, స్థానిక టీడిపీ నాయ‌కులకు కృతజ్ఞ‌త‌లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments