Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ పాలనకు ఈ విజయం నిదర్శనం: బ‌ద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (14:06 IST)
బ‌ద్వేలు ఉప ఎన్నికలో భారీ మెజార్టీ అందించిన ప్రజలకు, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశమిచ్చిన సీఎం జగన్‌కు వైకాపా అభ్యర్థి దాసరి సుధ ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్‌ పాలనకు ఈ ఫలితం నిదర్శనమని చెప్పారు. ఉప ఎన్నికలో విజయం సాధించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో తన భర్తకు వచ్చిన మెజార్టీ కంటే, ఈసారి రెట్టింపు ఆధిక్యాన్నిఇచ్చారన్నారు. తన గెలుపునకు సహకరించిన పార్టీ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 

 
అభిమానుల జ‌య‌జ‌య‌ద్వానాల మ‌ధ్య ఎమ్మెల్యే ధ్రువీకరణపత్రం అందుకున్న దాసరి సుధ వైసీపీ కార్య‌కర్త‌ల‌కు త‌న కృత‌జ్న‌త‌లు తెలిపారు. బద్వేలు ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థి దాసరి సుధ ఘన విజయం సాధించారు. ఈ మేరకు అధికారులు ఆమెకు ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు ధ్రువీకరణ పత్రం అందజేశారు. త‌న విజ‌యం ఏపీ సీఎం జ‌గ‌న్మ‌హ‌న్ రెడ్డి పాల‌న‌ను ప్ర‌తిబింబిస్తుంద‌ని ఎమ్మెల్యే సుధ చెప్పారు. జ‌గ‌న‌న్న సంక్షేమ ప‌థ‌కాల‌కు, పాల‌నకు ప్ర‌జ‌లు గ్రీన్ సిగ్న‌ల్ మ‌రోసారి ఇచ్చిన‌ట్ల‌యింద‌ని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments