బద్వేలు బైపోల్ : నేడు సీఎం జగన్ సీమీక్ష

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (14:33 IST)
ఏపీలోని కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే నెల 30వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల్లో వైకాపా అనుసరించాల్సిన వ్యూహంపై ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం కడప జిల్లా నేతలతో సమీక్ష జరుపనున్నారు. 
 
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమీక్ష జరుగనుంది. ఇందులో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, బద్వేలులో వైకాపా తరపున పోటీ చేయనున్న డాక్టర్ సుధలు పాల్గొననున్నారు. ఈ బైపోల్‌కు సంబంధించి పార్టీ శ్రేణులను సమన్వయం చేసే విషయాన్ని పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించే సూచనలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments