Webdunia - Bharat's app for daily news and videos

Install App

బద్వేల్ బైపోల్ : రేసులోకి కాంగ్రెస్ అభ్యర్థి

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (11:45 IST)
కడప జిల్లా బద్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయరాదని టీడీపీ, జనసేన పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థిని ప్రకటించింది. 
 
మాజీ ఎమ్మెల్యే పిఎం కమలమ్మ పేరును అఖిల భారత కాంగ్రెస్ పార్టీ (ఎఐసిసి) ప్రకటించింది. ఈ మేరకు పిసిసి అధ్యక్షులు సాకే శైలజానాథ్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈమె 2009-14లో బద్వేల్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు. 
 
2014-17 మధ్య కాలంలో నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ మెంబరుగా ఉన్నారు. ఎఐసిసి మెంబరుగా, ఎపిసిసి కో-ఆర్డినేషన్‌ కమిటీ మెంబరుగా, 2019 రాష్ట్ర ఎలక్షన్‌ మేనిఫెస్టో కమిటీ మెంబరుగా పనిచేశారు. బీజేపీని ప్రశ్నించలేని స్థితిలో వైసిపి ఉందని, అన్యాయాన్ని ప్రశ్నించడానికే బద్వేల్‌లో కాంగ్రెస్‌ పోటీ చేస్తుందని శైలజానాథ్‌ ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments