Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఏంటది?

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (17:10 IST)
మామిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. మామిడి పూతపై తామర పురుగు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా జిల్లాల్లో ఈ తామర పురుగు వృద్ధి చెందితే ఈ ఏడాది తియ్యటి మామిడి పండ్లు లభించడం కష్టం అవుతుంది. నల్ల తామర పురుగు గత ఏడాది నవంబర్ చివరిలో మిరప పంటల నుంచి మొదలైంది. దాదాపుగా 90 శాతం పంటలకు నష్టం కలుగచేసింది.
 
ప్రస్తుతం తామర పురుగును తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని తోటల్లో దీని ఉనికిని వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏపీలోని కృష్ణా జిల్లాల్లో కూడా ఈ తామర పురుగు జాడ కనిపించినట్లు ఉద్యాన శాఖ అధికారుల దృష్టికి వచ్చింది. 
 
తామర పురుగు ఎఫెక్ట్‌తో మామిడి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంది. అయితే ఈ పురుగు నివారణకు అధికంగా పురుగుల మందు పిచికారి చేయవద్దని వ్యవశాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

Sunitha Williams: సునీతా విలియమ్స్ కు నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ : మెగాస్టార్ చిరంజీవి

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments