Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది జరిగితే అయోధ్య స్థలంలోనే మసీదును నిర్మిస్తాం: ఓవైసీ

అయోధ్యపై ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య వివాదంలో సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగానే వుంటుందని ఓవైసీ నమ్మకం వ్యక్తం చేశారు. అయోధ్య వివాదాస్పద స్థలంలోనే బాబ్రీ మసీదు నిర్

Webdunia
ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (13:57 IST)
అయోధ్యపై ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య వివాదంలో సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగానే వుంటుందని ఓవైసీ నమ్మకం వ్యక్తం చేశారు. అయోధ్య వివాదాస్పద స్థలంలోనే బాబ్రీ మసీదు నిర్మాణానికి కట్టుబడి వున్నట్లు తెలిపారు.

మా మసీదు అక్కడే వుండదేని.. దేవుడి అనుగ్రహం ఉంటే.. సుప్రీం కోర్టు తీర్పు మాకు అనుకూలంగా వస్తే.. అదే స్థలంలో మరోసారి మసీదు నిర్మిస్తామని ఓవైసీ చెప్పారు. తీర్పు వాస్తవాల ఆధారంగా వుంటుందని.. మత విశ్వాసాల ఆధారంగా కాదనే నమ్మకం ఉందని ఓవైసీ తెలిపారు. 
 
భారత్‌లో ముస్లింలు రెండో తరగతి ప్రజలుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నవారు.. ఆస్థలాన్ని విడిచి వెళ్లాలని తమకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నవారికి చెప్తున్నది.. ఏంటంటే.. మసీదును తాము వదిలిపెట్టేది లేదని ఓవైసీ తెలిపారు.

తమను పాకిస్థానీ అనే వారిని ప్రశ్నించేది ఒక్కటేనని.. హర్షదే మెహతా.. కేతన్ పరేఖ్, నీరవ్ మోదీ ముస్లింలా అని ఓవైసీ అడిగారు. వీరు మన ప్రధానిని భాయ్ అంటూనే దేశాన్ని దోచుకున్నారని ఓవైసీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments