Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీలో జగన్ లేకపోవడంతో మాకు పబ్లిసిటీ తగ్గిపోయింది : మంత్రి అచ్చెన్నాయుడు

అసెంబ్లీలో వైకాపా అధినేత, విపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి లేకపోవడం వల్ల తాము మాట్లాడే మాటలు ప్రజల్లోకి వెళ్లడం లేదని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే మాకు పబ్లిసిటీ తగ్గి

Webdunia
మంగళవారం, 6 మార్చి 2018 (15:34 IST)
అసెంబ్లీలో వైకాపా అధినేత, విపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి లేకపోవడం వల్ల తాము మాట్లాడే మాటలు ప్రజల్లోకి వెళ్లడం లేదని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే మాకు పబ్లిసిటీ తగ్గిపోయిందన్నారు. 
 
మంగళవారం అసెంబ్లీ లాబాల్లో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ కేసీఆర్ ప్రకటన వెనుక ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారేమో అనిపిస్తోందన్నారు. అసెంబ్లీలో విపక్షం లేక పోవడం వల్ల ఏం మాట్లాడినా జనంలోకి వెళ్లడం లేదని వ్యాఖ్యానించారు.  
 
ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రకటన చేశారని అభిప్రాయపడ్డారు. అయితే, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీలకు జరిగే ఎన్నికలు 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటు దేశ రాజకీయాలపైనా ఉంటుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments