Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీలో జగన్ లేకపోవడంతో మాకు పబ్లిసిటీ తగ్గిపోయింది : మంత్రి అచ్చెన్నాయుడు

అసెంబ్లీలో వైకాపా అధినేత, విపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి లేకపోవడం వల్ల తాము మాట్లాడే మాటలు ప్రజల్లోకి వెళ్లడం లేదని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే మాకు పబ్లిసిటీ తగ్గి

Webdunia
మంగళవారం, 6 మార్చి 2018 (15:34 IST)
అసెంబ్లీలో వైకాపా అధినేత, విపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి లేకపోవడం వల్ల తాము మాట్లాడే మాటలు ప్రజల్లోకి వెళ్లడం లేదని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే మాకు పబ్లిసిటీ తగ్గిపోయిందన్నారు. 
 
మంగళవారం అసెంబ్లీ లాబాల్లో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ కేసీఆర్ ప్రకటన వెనుక ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారేమో అనిపిస్తోందన్నారు. అసెంబ్లీలో విపక్షం లేక పోవడం వల్ల ఏం మాట్లాడినా జనంలోకి వెళ్లడం లేదని వ్యాఖ్యానించారు.  
 
ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రకటన చేశారని అభిప్రాయపడ్డారు. అయితే, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీలకు జరిగే ఎన్నికలు 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటు దేశ రాజకీయాలపైనా ఉంటుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కు మరింత వినోదం వుండేలా డిజైన్ చేస్తా : అనిల్ రావిపూడి

కెరీర్ లో యాక్షన్ టచ్ తో కామెడీ ఫిల్మ్ లైలా: విశ్వక్సేన్

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments