Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటా: జేసీ పవన్ రెడ్డి

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (20:19 IST)
ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తేలేదని టీడీపీ నేత జేసీ పవన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

కేసులు పెట్టాలంటే ముందు తనపై, చిన్నాయన, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పైన కేసులు పెట్టాలన్నారు. కానీ కార్యకర్తలు మీద పెడితే సహించేదిలేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలన నచ్చడం లేదని వైసీపీ పార్టీ నాయకులే అంటున్నారన్నారు.

జేసీ కుటుంబం బీజేపీలోకి వెళ్లే ప్రసక్తేలేదని పవన్ రెడ్డి చెప్పారు. 2022లో జమిలి ఎన్నికలు వస్తాయని, రాష్ట్రంలో టీడీపీ జెండా ఎగురవేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments