Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటా: జేసీ పవన్ రెడ్డి

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (20:19 IST)
ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తేలేదని టీడీపీ నేత జేసీ పవన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

కేసులు పెట్టాలంటే ముందు తనపై, చిన్నాయన, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పైన కేసులు పెట్టాలన్నారు. కానీ కార్యకర్తలు మీద పెడితే సహించేదిలేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలన నచ్చడం లేదని వైసీపీ పార్టీ నాయకులే అంటున్నారన్నారు.

జేసీ కుటుంబం బీజేపీలోకి వెళ్లే ప్రసక్తేలేదని పవన్ రెడ్డి చెప్పారు. 2022లో జమిలి ఎన్నికలు వస్తాయని, రాష్ట్రంలో టీడీపీ జెండా ఎగురవేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments