ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటా: జేసీ పవన్ రెడ్డి

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (20:19 IST)
ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తేలేదని టీడీపీ నేత జేసీ పవన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

కేసులు పెట్టాలంటే ముందు తనపై, చిన్నాయన, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పైన కేసులు పెట్టాలన్నారు. కానీ కార్యకర్తలు మీద పెడితే సహించేదిలేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలన నచ్చడం లేదని వైసీపీ పార్టీ నాయకులే అంటున్నారన్నారు.

జేసీ కుటుంబం బీజేపీలోకి వెళ్లే ప్రసక్తేలేదని పవన్ రెడ్డి చెప్పారు. 2022లో జమిలి ఎన్నికలు వస్తాయని, రాష్ట్రంలో టీడీపీ జెండా ఎగురవేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments