Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కొండపై అసత్య ప్రచారం చేసిన వ్యక్తుల అరెస్ట్

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (18:27 IST)
తిరుమల కొండపై చర్చి వుందటూ అసత్య ప్రచారం, వక్రికరించిన పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తిరుపతి అర్భన్ జిల్లా ఎస్పి అన్బురాజన్ తెలిపారు.
 
 తిరుపతిలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అన్బూరాజన్ మాట్లాడుతూ.. హైదరాబాదుకు చెందిన అరుణ్, కార్తీక్ లు, గుంటూరుకు చెందిన అజిత్ సాయి తిరుమల కొండల్లో చర్చి వుందని చూపుతూ పారెస్ట్ సెల్ టవర్ బిల్డింగును మరియు ఇదిగో దానిపైన వున్న సిలువ పోటో అంటూ ఆ టవర్ పైన కెమెరాను అమర్చే ఇనప కమ్మిని పోటో తీసి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసిన వీరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వివరించారు.
 
విలేకర్ల సమావేసంలో తిరుమల డి.ఎస్పి. ప్రభాకర్, తిరుమల సిఐ చంద్రశేఖర్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments