Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కొండపై అసత్య ప్రచారం చేసిన వ్యక్తుల అరెస్ట్

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (18:27 IST)
తిరుమల కొండపై చర్చి వుందటూ అసత్య ప్రచారం, వక్రికరించిన పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తిరుపతి అర్భన్ జిల్లా ఎస్పి అన్బురాజన్ తెలిపారు.
 
 తిరుపతిలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అన్బూరాజన్ మాట్లాడుతూ.. హైదరాబాదుకు చెందిన అరుణ్, కార్తీక్ లు, గుంటూరుకు చెందిన అజిత్ సాయి తిరుమల కొండల్లో చర్చి వుందని చూపుతూ పారెస్ట్ సెల్ టవర్ బిల్డింగును మరియు ఇదిగో దానిపైన వున్న సిలువ పోటో అంటూ ఆ టవర్ పైన కెమెరాను అమర్చే ఇనప కమ్మిని పోటో తీసి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసిన వీరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వివరించారు.
 
విలేకర్ల సమావేసంలో తిరుమల డి.ఎస్పి. ప్రభాకర్, తిరుమల సిఐ చంద్రశేఖర్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments