Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కొండపై అసత్య ప్రచారం చేసిన వ్యక్తుల అరెస్ట్

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (18:27 IST)
తిరుమల కొండపై చర్చి వుందటూ అసత్య ప్రచారం, వక్రికరించిన పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తిరుపతి అర్భన్ జిల్లా ఎస్పి అన్బురాజన్ తెలిపారు.
 
 తిరుపతిలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అన్బూరాజన్ మాట్లాడుతూ.. హైదరాబాదుకు చెందిన అరుణ్, కార్తీక్ లు, గుంటూరుకు చెందిన అజిత్ సాయి తిరుమల కొండల్లో చర్చి వుందని చూపుతూ పారెస్ట్ సెల్ టవర్ బిల్డింగును మరియు ఇదిగో దానిపైన వున్న సిలువ పోటో అంటూ ఆ టవర్ పైన కెమెరాను అమర్చే ఇనప కమ్మిని పోటో తీసి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసిన వీరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వివరించారు.
 
విలేకర్ల సమావేసంలో తిరుమల డి.ఎస్పి. ప్రభాకర్, తిరుమల సిఐ చంద్రశేఖర్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments